Logo
Date of Publish : 26 March 2024, 8:51 pm
Editor : Sake Naresh

చేనేత కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు రామ శ్రీనివాస్

      రాజంపేట, మార్చి26 (జనస్వరం) : ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని ఒంట్టిమిట్ట మండల పరిధిలో కొత్త మాదారంలో ఇటీవల కాలంలో పాల సుబ్బారావుతో పాటు ఆయన సతీమణి చిన్న కుమార్తె, వైసీపీ ప్రభుత్వ పాలకులు వర్గీయులు భూ దాహానికి పాల్పడి రెవెన్యూ అధికారులు ద్వారా భూమి ఆధారాలు టెంపరింగ్ తో తారుమారు చేసిన సమస్యలు పట్ల తిరిగి ఆధారాలు దక్కించుకునేందుకు కొన్ని సంవత్సరాల పాటుగా అప్పులు పాలై సహణం కోల్పోయి తీవ్రంగా మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కుటుంబానికి మరియు ఆయన పెద్ద కుమార్తె నిత్యా లక్ష్మీ ప్రసన్నకు జనసేన తరపున రామ శ్రీనివాస్ అండగా ఉంటామని మనోధైర్యం కల్పించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com