చేనేత కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు రామ శ్రీనివాస్

      రాజంపేట, మార్చి26 (జనస్వరం) : ఉమ్మడి కడప జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలోని ఒంట్టిమిట్ట మండల పరిధిలో కొత్త మాదారంలో ఇటీవల కాలంలో పాల సుబ్బారావుతో పాటు ఆయన సతీమణి చిన్న కుమార్తె, వైసీపీ ప్రభుత్వ పాలకులు వర్గీయులు భూ దాహానికి పాల్పడి రెవెన్యూ అధికారులు ద్వారా భూమి ఆధారాలు టెంపరింగ్ తో తారుమారు చేసిన సమస్యలు పట్ల తిరిగి ఆధారాలు దక్కించుకునేందుకు కొన్ని సంవత్సరాల పాటుగా అప్పులు పాలై సహణం కోల్పోయి తీవ్రంగా మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కుటుంబానికి మరియు ఆయన పెద్ద కుమార్తె నిత్యా లక్ష్మీ ప్రసన్నకు జనసేన తరపున రామ శ్రీనివాస్ అండగా ఉంటామని మనోధైర్యం కల్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way