Logo
Date of Publish : 02 February 2021, 12:43 pm
Editor : Sake Naresh

ప్రమాదవశాత్తూ కాలిపోయిన పూరీ గుడిసె కుటుంబాలకు సహాయం అందించిన జనసేన నాయకులు

            శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జలాంత్రకోట పంచాయతీలోని ఉప్పరపేట గ్రామంలో ప్రమాదవశాత్తు మూడు పూరిల్లు దగ్ధమైన సంఘటనని కంచిలి మండల నాయకుడు క్రాంతి గారు జనసేన నాయకులు బొండాడ మహేష్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. బొండాడ మహేష్ గారు  సాయంగా జనసేన పార్టీ తరపున 15000వేల రూపాయల నగదు మరియు 75కేజీల బియ్యం,నిత్యావసర సరుకులు అందించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఈ గ్రామంలో 200వందల కుటుంబాలు నివసిస్తున్నాయి కానీ కనీస మౌలిక వసతులు కూడా లేవు... నీసం రోడ్డు సదుపాయం కూడా లేదు అని అన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి త్రాగునీటి సమస్య ఉందన్నారు. స్థానిక మంత్రి పట్టించుకోకపోవడం దౌర్భాగ్యం అని అన్నారు. దాదాపుగా గ్రామంలో చాలా కుటుంబాలు ఇలాంటి గుడిసెల్లోనే బ్రతుకుతున్నారు, ఇలాంటి నిజమైన పేదవారికి ఇల్లు ఇప్పించాలని కోరారు. ఇల్లు ఉన్నవాడికే ఇళ్లు అందుతుంది పేదవాడికి ఇల్లు అందకుండా మధ్యలో స్థానిక నాయకులు రాజకీయం చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఈ పంచాయితీ ఎన్నికల్లో బుద్ది చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com