Logo
Date of Publish : 20 November 2022, 5:37 am
Editor : Sake Naresh

అగ్ని ప్రమాద బాధితులకు నిత్యావసర సరుకుల అందించిన జనసేన నాయకులు

     దత్తిరాజేరు, (జనస్వరం) : దత్తిరాజేరు మండలం రాజుల రామచంద్రపురం గ్రామములో జరిగిన అగ్ని ప్రమాద భాదితుల్ని జనసేనపార్టీ జిల్లా కార్యక్రమల నిర్వాహన కమిటి సభ్యులు మామిడి దుర్గా ప్రసాద్ పరామర్శించారు. బాధితులకు నిత్య అవసర సరుకులు అందించారు. ఆర్థిక సాయం చేసారు. బాధితులకు అండగా ఉంటాం అని హామీ ఇచ్చారు. గ్రామా సచివాలయ సిబ్బందితో మాట్లాడి ప్రభుత్వ సాయం అందేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో సూర్య బొబ్బాధీ, చరణ్, దేవరాపు సురేష్, మండల జనసైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com