పిడుగుపాటుకి మృతి చెందిన జనసైనికుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

     సూళ్లూరుపేట, (జనస్వరం) : తిరుపతి జిల్లా, దొరవారిసత్రం మండలం, పాలెంపాడు గ్రామంలో నివాసముంటున్న గంధం. గురవయ్య కుమారుడు గంధం శంకరయ్య పిడుగుపాటుకు మృతి చెందిన వార్త విని చలించిన సూళ్లూరుపేట నియోజకవర్గం జనసేనపార్టీ యువనేత రోసనూరు సోమశేఖర్ తనకి తోచినంతలో స్థానిక జనసైనికులుతో కలిసి కుటుంబాన్ని పరామర్శించి, 11,500 వేల రూపాయలు అందించడం జరిగింది. అలాగే సంబంధిత ప్రభుత్వాధికారులుతో మాట్లాడి ఆ కుటుంబానికి అండగ ఉంటానని బరోసానిచ్చారు. అంనంతరం దొరవారిసత్రం జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు రిషి.యల్లంపాటి నెల నెల ఆ కుటుంబానికి 2000 రూపాయిలు ఇస్తామని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రిషి, ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం, తడ మండల జనరల్ సెక్రెటరీ పులి. దిలీప్, శ్రీను, వెంకీ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way