Logo
Date of Publish : 05 May 2022, 3:53 pm
Editor : Sake Naresh

పిడుగుపడి మృతి చెందిన బాలుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు

          కృష్ణా ( జనస్వరం ) : పిడుగుపడి మృతి చెందిన బాలుడు గంధం శంకరయ్య తల్లిదండ్రులను కుటుంబ సభ్యులను కలిసి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు అనుగుణంగా కుటుంబానికి జనసేన పార్టీ తరపున జనసైనికులతో కలిసి 12,000 ఆర్థిక సాయం అందించారు. సూళ్లూరుపేట నియోజకవర్గ నాయకులు రోసనూరు సోమశేఖర్, అనంతరం దొరవారి సత్రం మండల MRO గారిని కలిసి, ఉన్న ఒక్క కొడుకుని కోల్పోయి నిరుపేదరికాన్ని అనుభవిస్తూ పూర్తిగా దుఃఖంలో కూరుకుపోయిన ఆ కుటుంబాన్ని ప్రభుత్వం తరపున ఆర్థికంగా అండగా నిలవాలని కోరడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com