Logo
Date of Publish : 11 July 2022, 6:26 am
Editor : Sake Naresh

జనసేన నాయకులు ధర్మేంధ్ర ఆధ్వర్యంలో గంజాయి సాగును ఆపాలని నిరసన వ్యక్తం

         విశాఖపట్నం ( జనస్వరం ) : జనసేన పార్టీ నాయకులు ధర్మేంధ్ర ఆధ్వర్యంలో గంజాయి నిర్మూలన మీద అనేక కార్యక్రమాలు నిర్వహించడంలో భాగంగా G.V.M.C గాంధీ విగ్రహం నుంచి జగదాంబ కూడలి వరకు ప్రజలకు అవగాహన ర్యాలీ చేయడం జరిగింది. ధర్మేంధ్ర మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులకు మా విన్నపం ఏంటంటే మీ పిల్లలపై ఒక కన్నేసి ఉంచండి. గంజాయి ముఠా యొక్క వ్యాపారానికి ముఖ్య టార్గెట్ యువతీ, యువకులు. కాబట్టి వాళ్ళ వలలో మన పిల్లలు పడకుండా మనకి మనమే కాపాడుకోవాలని అన్నారు. బాధ్యతగా వ్యవహరిస్తూ గంజాయిని తరిమికొడదామని పిలుపునిచ్చారు. విశాఖ ఏజన్సీ ప్రాంతంలో దాదాపు పాతిక వేల ఎకరాల్లో గంజాయి సాగు జరుగుతుందన్న సంగతి ప్రభుత్వ అధికారులకు, పాలక పక్ష నాయకులకు తెలియదంటారా? అని ఆగ్రహించారు. సరిహద్దు కూడా లేని ఆంధ్రా నుంచి గంజాయి మా రాష్ట్రానికి రవాణా అవుతోందంటే ఖచ్చితంగా ఇది ఆంధ్రా అధికార యంత్రాంగం వైఫల్యమే అని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com