Logo
Date of Publish : 19 February 2024, 10:17 pm
Editor : Sake Naresh

ఇసుక మాఫియాపై జనసేన నాయకుల నివేదిక తయారు

    బ్రహ్మసముద్రం ( జనస్వరం ) : రాష్ట్రవ్యాప్తంగా ఇసుక మాఫియా, ఇసుక దందా సాగుతోందని కళ్యాణదుర్గం జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.  ఇసుక అక్రమ రవాణా, ఇసుక దోపిడీ విచ్చలవిడిగా పెరిగిపోవడంతో, దీని ద్వారా ప్రజలకు, పేదలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుందని అన్నారు. జనసేనపార్టీ అధిష్టానం ఇసుకపై నివేదిక కోరడంతో, జనసేన జిల్లా అధిష్టానం ఆదేశాలతో  బ్రహ్మసముద్రం మండలంలోని బుడిమేపల్లి, అజయ్యదొడ్డి రెండు ఇసుక రీచ్ ల్లోని జరుగుతున్న ఇసుక అక్రమ రవాణా, ఇసుక దోపిడీ, ఇసుక మాఫియా, ఇసుక దందా వీటిపైన పూర్తి నివేదికను తయారుచేసారు. ఈ నివేదికను జిల్లా జాయింట్ సెక్రెటరీ మరియు కళ్యాణదుర్గం నియోజకవర్గం జనసేన-టిడిపి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పర్సన్ బాల్యం రాజేష్ కు అందజేయడం జరిగిందన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com