Logo
Date of Publish : 17 August 2021, 7:14 am
Editor : Sake Naresh

ఆదరణ పనిముట్ల గోల్ మాల్ పై చర్యలు తీసుకోవాలని అధికారులకు వినతిపత్రం అందించిన జనసేన నాయకులు

                  కర్నూలు ( జనస్వరం ) : బనగానపల్లె నియోజకవర్గ కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో ఆదరణ పనిముట్లను అర్హులైన లబ్ధిదారులకు కాకుండా అనర్హులకు అధికారుల అండతో తారుమారు చేయడం జరిగింది. బనగానపల్లె మండలంలో 800 నుండి 1000 వరకు లబ్ధిదారులు డిడిలు చెల్లించారు. కానీ వారికి అధికారులు ఆదరణ పనిముట్లను పంపిణీ చేయకుండా చేతివాటంతో అనర్హులకు ఇష్టమొచ్చినట్లు పంపిణీ చేశారు. దీనిపై బనగానపల్లె జనసేన పార్టీ ఆధ్వర్యంలో నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పేయి ని కలసి వినతి పత్రం ఇచ్చి విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరడం అయింది. దీనిపై సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పేయి సానుకూలంగా స్పందించి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పత్తి. సురేష్ నీలి.ప్రభాకర్, గుర్రప్ప, బోధనం ఓబులేసు, వేణురాయల్, కిట్టు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com