Logo
Date of Publish : 13 November 2020, 11:08 am
Editor : Sake Naresh

గ్రేటర్ లో వీర జవాన్లకు నివాళులు అందించిన జనసేన నాయకులు

గ్రేటర్ లో వీర జవాన్లకు నివాళులు అందించిన జనసేన నాయకులు

    జమ్ముకాశ్మీర్ కుపర్వలో, పాకిస్తాన్ తీవ్రవాదుల కాల్పుల్లో వీర మరణం పొందిన సైనికుల ఆత్మశాంతి కొరకు శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ జనసేన పార్టీ గ్రేటర్ తరపున సంధ్య వేళ 7:00 గంటలకు గ్రేటర్ హైదరాబాద్ లోని సుభాష్ నగర్ 130 డివిజన్లో కమిటీ సభ్యులు జనసైనికులు వీర మహిళలు పాల్గొన్నారు. వీరమరణం పొందిన సైనికుల ఫోటోల ఫ్లెక్సీతో జనసేన జెండాలతో కండువాలు ధరించి ఫాక్స్ సాగర్ కట్ట నుండి లాస్ట్ బస్టాప్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేశారు. తెలుగుతల్లి విగ్రహం వద్ద స్లొగన్స్ చెప్తూ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీ సకలాబత్తుల, మేర్ల దుర్గా ప్రసాద్, అమర్, గణేష్, ప్రకాష్, రమ్య సకలాబత్తుల, కుందారపు సంతోషి యాదవ్,మేర్ల నాగేంద్ర, సతీష్, ముత్యాల వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com