Logo
Date of Publish : 14 February 2022, 4:50 pm
Editor : Sake Naresh

జనసేనపార్టీ బాగు కోసం సైకిల్ యాత్ర చేసిన దుర్గాప్రసాద్ ను సత్కరించిన జనసేన నాయకులు

   శ్రీకాకుళం ( జనస్వరం ) : ఆమదాలవలస నియోజకవర్గం పొందూరు మండలం దల్లవలస గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ అనే జనసైనికుడు 2024లో జనసేనపార్టీ అధికారంలోకి రావాలని, పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని సైకిల్ యాత్ర ప్రారంభించి అమరావతి చేరుకున్నారు. అనంతరం మంగళగిరి విజయవాడ దుర్గమ్మ సన్నిధిలో అధినేత గారి పేరు మీద ప్రత్యేక పూజలు చేయించిన సందర్భంగా ఆమదాలవలస నియోజకవర్గ కార్యాలయంలో ఇంచార్జీ పేడాడ రామ్మోహన్ రావు గారు అభినందనలు తెలిపి సన్మానం చేశారు. తదనంతరం ఉత్తమ జన సైనిక్ అవార్డు ను బహుకరించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com