అమరులైన వీర జవాన్లకు నివాళులు అర్పించిన జనసేన నాయకులు

   హైదరాబాద్ ( జనస్వరం ) : 2019 ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా దాడి లో అమరులైన వీర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని జనసేన పార్టీ శేరిలింగంపల్లి నియోజకవర్గం లింగంపల్లి డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇందుమతి దొంతోజు గారి ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ మాధవరెడ్డి గారు పాల్గొని అనంతరం మాట్లాడుతూ దాడిలో అమరత్వం పొందిన జవాన్ల ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటూ సమాజ శ్రేయస్సు కోసం పోలీస్ శాఖ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీర మహిళలు విభాగ కో ఆర్డినేటర్ లు, వివిధ డివిజన్ అధ్యక్షులు మరియు నియోజకవర్గ జన సైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way