Logo
Date of Publish : 06 July 2023, 3:42 pm
Editor : Sake Naresh

బాబు జగ్జీవన్ రామ్ కు ఘన నివాళులు అందించిన జనసేన నాయకులు

        కొండపల్లి, (జనస్వరం) : స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా కొండపల్లి మున్సిపాలిటీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మైలవరం నియోజకవర్గం ఇంచార్జ్, అధికార ప్రతినిధి అక్కల రామ్మోహన్ రావు (గాంధీ) మాట్లాడుతూ ఆయన గొప్పతనాన్ని గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అశోక్ బాబి, రాగల నాని, శ్యామల సుజాత,పగిడిపల్లి వెంకట్, దేవరకొండ చరణ్ జనసేన కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com