Search
Close this search box.
Search
Close this search box.

ఛలో నరసాపురం గోడపత్రికలను ఆవిష్కరించిన విశాఖ పశ్చిమ నియోజకవర్గ జనసేన నాయకులు

  విశాఖపట్నం, (జనస్వరం) : విశాఖ పశ్చిమ నియోజకవర్గం ముప్పిన ధర్మేంద్ర గారి ఆధ్వర్యంలో శ్రీహరిపురం మార్కెట్ లో ఉన్న చేపలు అమ్ముతూ జీవనోపాధి సాగిస్తున్న వారితో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 20 వ తేదిన చేపట్టే ఛలో నరసాపురం మత్స్యకార అభ్యున్నత సభ కి సంబంధించి గోడ పత్రికలను విడుదల చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో పశ్చిమ నియోజకవర్గ నాయకులు పీలా రామకృష్ణ, జనసేన శ్రేణులు శ్రీకాంత్, శివ, నగేష్, తులసి, లక్ష్మణ్, రాజేష్, వినయ్, సాయి నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way