Logo
Date of Publish : 22 July 2021, 3:12 pm
Editor : Sake Naresh

జనంలోకి జనసేన కార్యక్రమాన్ని నిర్వహించిన ఉరవకొండ నియోజకవర్గ జనసేన నాయకులు

      జనంలోకి జనసేన కార్యక్రమాన్ని అనంతపురం జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గంలో జనసేన నాయకులు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కమలపాడు గ్రామంలో జనసైనికులతో కలసి ఆ గ్రామ ప్రజల అవస్థలు గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే అక్కడ ఉన్న రోడ్ల పరిస్థితిని గమనించారు. వర్షాకాలం వస్తే మురుగు నీరు అంతా రోడ్లపైకి వచ్చి అస్త్య వ్యస్తంగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన నాయకులు మాట్లాడుతూ డ్రైనేజీ వ్యవస్థను, రోడ్ల పరిస్థితిని తొందరలోనే ఎమ్మోర్వో గారి దృష్టికి తీసుకెళ్లి సమస్యకు పరిష్కారం ఆలోచిస్తానని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు. గ్రామంలో ఎవరికి ఏం సమస్య వచ్చినా పోరాడటానికి అండగా ఉంటామని స్థానిక ప్రజలకు భరోసాను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com