Logo
Date of Publish : 19 April 2022, 3:04 pm
Editor : Sake Naresh

గాయపడ్డ జనసైనికున్ని పరామర్శించి, అండగా ఉంటామన్న కలువాయి మండల జనసేన నాయకులు

         నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు జిల్లా కలువాయిలోని మండలాధ్యక్షుడు పిరంకొండ మనోహర్ తమ్ముడు ఒక యాక్సిడెంట్ లో కాలు విరిగింది.  రాత్రి పది గంటల సమయంలో జరిగింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక జనసేన నాయకులు మనోహర్ నెల్లూరు హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని జిల్లా నాయకులకి తెలియజేశారు. శ్రీపతి రాము వెంటనే స్పందించి ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇస్తూ , వారికి అండగా ఉంటామని చెప్పారు. ఏం అవసరం వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com