గాయపడ్డ జనసైనికున్ని పరామర్శించి, అండగా ఉంటామన్న కలువాయి మండల జనసేన నాయకులు

జనసేన

         నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు జిల్లా కలువాయిలోని మండలాధ్యక్షుడు పిరంకొండ మనోహర్ తమ్ముడు ఒక యాక్సిడెంట్ లో కాలు విరిగింది.  రాత్రి పది గంటల సమయంలో జరిగింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక జనసేన నాయకులు మనోహర్ నెల్లూరు హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ఈ విషయాన్ని జిల్లా నాయకులకి తెలియజేశారు. శ్రీపతి రాము వెంటనే స్పందించి ఆ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ఇస్తూ , వారికి అండగా ఉంటామని చెప్పారు. ఏం అవసరం వచ్చినా జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలియజేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way