Search
Close this search box.
Search
Close this search box.

బడ్డాయిపుట్టుగ గ్రామంలో జనసేన పార్టీ జెండాను ఆవిష్కరించిన ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన నాయకులు

   ఇచ్చాపురం, (జనస్వరం) : శ్రీకాకుళము జిల్లా  ఇచ్చాపురం నియోజకవర్గం, కవిటి మండలం, బడ్డాయిపుట్టుగ గ్రామంలో ఎర్ర భగవాన్ సునీత దంపతులు తమ సొంత స్థలంలో స్థాపించిన జనసేన జెండాను, ఇచ్చాపురం నియోజకవర్గ సమన్వయకర్త దాసరి రాజు, రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు, రాష్ట్ర జాయింట్ సెక్రెటరీలు దుర్యోధన రెడ్డి, బైపల్లి ఈశ్వర్, మత్సకార వికాస విభాగం సెక్రటరీ హరి బెహర, వీర మహిళలు మరియు జనసైనికులంతా కలసి ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను గ్రామా, గ్రామానా ప్రజల్లోకి బలంగా  తీసుకెళ్లి జనసేనపార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way