Logo
Date of Publish : 21 January 2022, 3:46 pm
Editor : Sake Naresh

క్రియాశీలక సభ్యత్వ కిట్లును పంపిణీ చేసిన ఆముదాలవలస నియోజకవర్గ జనసేన నాయకులు

   ఆముదాలవలస, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస నియోజకవర్గం హనుమయ్యపేట గ్రామంలో జనసేనపార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో  క్రియాశీలక సభ్యత్వం చేయించుకున్న జనసైనికులకు కొత్తకోట. నాగేంద్ర మరియు కోరుకొండా. మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కిట్లను అందించారు. సభ్యత్వ నమోదు కిట్లలో 5 లక్షల ఇన్సూరెన్స్ బాండ్లుతో పాటు పార్టీ గుర్తింపు కార్డ్, జనసేన పార్టీ సిద్ధాంతాలతో కూడిన బుక్ లు ఉంటాయని, గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం కోసం క్రియాశీలక సభ్యత్వం తీసుకొన్న ప్రతి జన సైనికుడు కృషి చేయాలని జనసేన నాయకులు తెలిపారు. అలాగే జనసేన పార్టీ సిద్ధాంతలతో కూడిన క్యాలెండర్లు యువతకు మరియు పెద్దలకు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ అంపిలి.విక్రమ్, కొల్ల.జైరామ్, హేమంత్, హనుమయ్యపేట కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com