Logo
Date of Publish : 27 May 2022, 4:00 pm
Editor : Sake Naresh

అనాథ వృద్ద ఆశ్రమం నందు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన జనసేన నాయకులు నగిరిపాటి మహేష్

    రైల్వే కోడూరు, (జనస్వరం) : రైల్వే కోడూరు నియోజకవర్గంలోని ఓబులవారిపల్లి మండలంలో రాళ్ళచేరువుపల్లే నందు "జీవన జ్యోతి ఆనంద నిలయ అనాథ వృద్ద ఆశ్రమం" నందు జనసేన దళిత నాయకులు నగిరిపాటి మహేష్ వృద్ధులకు ఉచిత వైద్య శిబిరంను ఏర్పాటు చేసి స్వయాన వారికి ప్రాధమిక వైద్య సహాయంను అందించడం జరిగినది. వారు మా పట్ల చూపిన అభిమానం, వారికళ్ళల్లో అనందం మాకి చాలా భావోద్వేగానికి గురిచేసిందని, ఈ ఆశ్రమాన్ని స్థాపించడానికి అంగవైకల్యం అనేది పాణ్యం సుబ్రమణ్యం వ్యక్తిత్వం ముందు చిన్నబోయి, విధిని సైతం లెక్కచేయకుండా ఆదర్శవంతంగా ఆశ్రమాన్ని నడిపిస్తున్నారని తెలియజేశారు. ఇక్కడ వృద్దులు వారి మనవళ్ళు మనవరాళ్లును ఎత్తుకొని ఆడించుకొనే వయసులో అనాధ జీవిగా జీవచ్చంగా కన్న పేగుకి దూరంగా జీవిస్తున్నారు. ఇలాంటి వారిని తమ స్వంత తల్లిదండ్రులుగా ఆశ్రయం కల్పించి అండగా ఉన్న పా ణ్యం సుబ్రమణ్యంకి మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక దళిత సోదరులు సహాయంగా నిలిచారు. ఈ వృద్ధాశ్రమంను వెలుగులోకి తెచ్చిన మీడియా మిత్రులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com