Search
Close this search box.
Search
Close this search box.

జనసేన నాయకులు సందీప్ ఆధ్వర్యంలో జనసేనపార్టీలోకి పలువురు చేరిక

    విశాఖపట్నం (జనస్వరం): జనసేన పీ.ఏ.సీ. సభ్యులు కొణిదెల నాగబాబు ఉత్తరాంధ్ర పర్యటనలో పార్టీలోకి చేరికలు ఊపందుకున్నాయి. జనసేన సిద్ధాంతాలు, విధానాలకు ఆకర్షితులై విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం ఇంచార్జి డా. పంచకర్ల సందీప్, భీమిలి నియోజకవర్గ నాయకుల ఆధ్వర్యంలో నాయకులను నాగబాబు పార్టీ కండువాలతో సత్కరించి పార్టీలోకి ఆహ్వానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way