Search
Close this search box.
Search
Close this search box.

చేపల వేటకు వెళ్ళి గల్లయ్యంతయిన యువకుడి మృతదేహ ఆచూకీ కోసం ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించిన జనసేన నాయకులు

జనసేన

             నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం, జొన్నవాడ గిరిజన కాలనీలో నివసించే రాగి గోపాల్ అనే గిరిజన యువకుడు జీవనాధారం కోసం చేపల వేటకు వెళ్ళి పొరపాటున పట్టుతప్పి నదిలో గల్లంతవడం జరిగింది. 30 గంటలు గడుస్తున్నా ఇప్పటికీ మృతదేహం కోసం గాలింపు చర్యలు నామమాత్రం గానే ఉన్నాయని స్థానిక ప్రజలు జనసేన పార్టీ దృష్టికి తీసుకొచ్చారు. ఆ ప్రాంతాన్ని సందర్శించి బాధిత కుటుంబంలో మనోధైర్యం నింపి గాలింపు చర్యల్లో పాల్గొనడం జరిగింది. ఇందులో పాల్గొన్నవారు కోవూరు నియోజకవర్గ నాయకులు డాక్టర్ అజయ్ కుమార్ మరియు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way