Logo
Date of Publish : 14 October 2020, 12:07 pm
Editor : Sake Naresh

ముంపుకు గురైన వీధులను పరిశీలించిన జనసేన నాయకులు

ముంపుకు గురైన వీధులను పరిశీలించిన జనసేన నాయకులు

                   తుఫాను ప్రభావం టెక్కలి మేజర్ పంచాయతీ పై అధికంగా పడిందని జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు కూరాకుల యాదవ్, అట్టాడ శ్రీధర్ లు అన్నారు. పంచాయతీ పరిధిలో తుపాన్ తాకిడికి గురైన కొన్ని కాలనీలతో పాటు స్థానిక మండాపొలం కాలనీ నీట మునిగిపోయిన దృష్ట్యా బుధవారం నాయకులు వీధుల్లో పర్యటించారు. ముంపు ప్రభావిత ప్రాంతంలో పంచాయతీ అధికారులు మోటార్ పంపు సహాయంతో నీటిని తోడే యత్నం చేశారు. అయినా వర్షపాతం ఎక్కువగా నున్న కారణంచేత అక్కడ నీరు తగ్గుముఖం పట్టే పరిస్థితి కనిపించడం లేదని స్థానికంగా నివాసం ఉంటున్న వారు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ముంపు నీటిని తోడేందుకు అదనంగా మరో మోటార్ పంపును అధికారులు సమకూర్చలని జనసేన నాయకులు ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో హనుమంతు దిలిప్, పసుపురెడ్డి సోమేశ్, రాయి సునీల్, బొడ్డేపల్లి వెంకటేష్, తోట శ్యామ్, సంజురెడ్డి తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com