Logo
Date of Publish : 15 May 2022, 4:22 pm
Editor : Sake Naresh

అగ్నిప్రమాదంలో ఇళ్ళు కోల్పోయిన కుటుంబానికి సహాయం అందించిన జనసేన నాయకులు

           భీమిలి ( జనస్వరం ) : భీమిలి నియోజకవర్గం పెదనాగయ్యపాలెం పంచాయితీలో గతంలో జరిగిన అగ్నిప్రమాదంలో బొడ్డు నర్సింగ్ కుటుంబం ఇల్లు కోల్పోవడం జరిగింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ కిరణ్ చిన నాగమయ్యపాలెం జనసైనికుడు బొడ్డురాజుకు  తెలిపారు. ఏదో విధంగా ఆ కుటుంబానికి సహాయపడాలన్న సంకల్పంతో విద్యార్థి హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ తో కిరణ్ మాట్లాడి వారి ద్వారా ఈ పేద కుటుంబానికి ఇల్లు కట్టుకోవడానికి అవసరం అయిన అన్ని వస్తువులను ఇప్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సహాయపడిన ఆ సంస్థకు ధన్యవాదాలు తెలుపుకున్నారు. అదే విధంగా పంచాయితీలో పని చేసిన ప్రతీ యువకులకు మరియు జన సైనికులు కూడా కొంత వరకు సహాయపడటం జరిగింది. సహాయం అందించిన అందరికీ బొడ్డు నర్సింగ్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com