Search
Close this search box.
Search
Close this search box.

వినుతా కోటా చేస్తున్న నిరాహారదీక్షకు సంఘీభావం తెలిపిన జనసేన నాయకులు గునుకుల కిషోర్

గునుకుల కిషోర్

         శ్రీకాళహస్తి ( జనస్వరం ) : కాళహస్తి ఇంఛార్జి కోటా వినుతా చిందేపల్లి గ్రామస్థుల కోసం చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష కు జనసేన పార్టీ నెల్లూరు జిల్లా పార్టీ తరుపున జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్, ఇతర జనసేన నాయకులు కలసి సంఘీభావం తెలపటం జరిగింది. స్వాతంత్రం పూర్వం వున్న అర్ అండ్ బీ రోడ్డు ను ఎటువంటి నోటీసు లు లేకుండా గ్రామస్థుల మద్దతు లేకుండా ఉన్న ఫలానా అడ్డంగ గోడ కట్టడం అమానుషం. వై సీ పీ నాయకుల అండదండలతో ప్రజాస్వామ్యం ను అవమాన పరుస్తూ కట్టిన ఈ గోడకు కు అధికారుల కాపు కాయటం దారుణం. కంపెనీ కోసం ఏర్పరిచిన ఈ రోడ్డు నుంచి వారి గ్రామం వెళ్లాలంటే నిర్మానుష్య ప్రదేశంలో 5 కి మీ లు నడిచి వెళ్ళాలి.. ఆడపిల్లలు గ్రామస్థులు ఈ దారి నుంచి వెళ్లాలంటే భయాందోళనల కు గురి అవుతున్నారు. ప్రాణం పోయినా ఈ గోడ ను అంగీకరించము అంటూ ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మా నాయకులు తోడుగా పెద్ద వయసు గల గ్రామస్థులు దీక్షలో పాల్గొన్నారని వారు తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way