Logo
Date of Publish : 11 March 2022, 4:09 pm
Editor : Sake Naresh

మార్చి14వ తేదీన జరిగే ఆవిర్భావ దినోత్సవ పోస్టర్లను విడుదల చేసిన కళ్యాణదుర్గం నియోజకవర్గ జనసేన నాయకులు

     కళ్యాణదుర్గం, (జనస్వరం) : ఈరోజు అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ TC వరుణ్ గారి ఆధ్వర్యంలో మార్చి 14 జనసేన పార్టీ ఆవిర్భావం సందర్భంగా నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ప్రతి ఒక్క జనసైనికుడు ఈ సమావేశానికి హాజరుకావాలని కోరుతూ పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి లక్ష్మీ నరసయ్య, సంయుక్త కార్యదర్శి బాల్యం రాజేష్, కళ్యాణదుర్గం మండల కన్వీనర్ షేక్ మొహిద్దీన్, సెట్టూరు మండలం కన్వీనర్ లేపాక్షి ఈరన్న, ‌ బ్రహ్మసముద్రం మండలం కన్వీనర్ ఆంజనేయులు, కుందుర్పి మండల కన్వీనర్ జై కృష్ణ జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com