Search
Close this search box.
Search
Close this search box.

ఒంగోలులో మాస్కులు పంపిణీ చేసిన జనసేన నాయకులు

ఒంగోలు

        ప్రకాశం ( జనస్వరం ) : ఒంగోలులో మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన వేడుకల్లో భాగంగా ప్రకాశం జిల్లా చిరంజీవ యువత అధ్యక్షులు అడుసుమల్లి వెంకట్రావు గారి ఆధ్వర్యంలో 9వ రోజు ఆర్టీసీ బస్టాండ్ వద్ద మాస్కలు పంపిణీ మరియు కరోనా అవగాహన ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఒంగోలు జనసేన కార్పొరేటర్ మలగా రమేష్, రాష్ట్ర చిరంజీవి యువత నాయకులు కరీముల్లా, తెలగంశెట్టి సుబ్బారావు, రాయని రమేష్, కళ్యాణ్ ముత్యాల, మేడిశెట్టి సుబ్బారావు, భూపతి రమేష్, మరియు జనసేన వీర మహిళలు ప్రమీల, కోమలి తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way