Logo
Date of Publish : 16 June 2021, 4:48 pm
Editor : Sake Naresh

పలమనేరులో పాత్రికేయులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జనసేన నాయకులు

     కరోనా పట్ల ప్రజలను జాగృతి పరిచింది పాత్రికేయులేనని పలమనేరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు పసుపులేటి దిలీప్‌ కొనియాడారు. స్థానిక పంచాయితీరాజ్‌  కార్యాలయం వద్ద ఆయన జనసైనికులతో కలిసి పాత్రికేయులకు బియ్యం పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కరోనాపై వారులో పాత్రికేయుల పాత్ర చాలా వుందన్నారు. అటువంటి వారిని జనసేన పార్టీ తరపున గౌరవించడం అభినందనీయమన్నారు. పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ది కమిటి చైర్మెన్‌ చెంగారెడ్డి, జన సైనికులు భరత్‌, సూర్యనారాయణ, అభిరామ్‌, రమేష్‌రాజు,కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com