Search
Close this search box.
Search
Close this search box.

అగ్ని ప్రమాదంలో ఇల్లు కోల్పోయిన బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసిన జనసేన నాయకులు

     పెదపూడి, (జనస్వరం) : పెదపూడి గ్రామంలో మొన్న రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఇళ్లు కాలిపోయి దిక్కు తోచని స్థితిలో ఉన్న కుటుంబాలను జనసేనపార్టీ నాయకులు పరామర్శించి వారికి రెండు బస్తాల బియ్యం కూరగాయలు, నగదు నిత్యావసర సరుకులను అందజేశారు. ఈ కార్యక్రమంలో అనపర్తి జనసేన పార్టీ సమన్వయ కర్త రావడ నాగు, పెదపూడి మండల జనసేన పార్టీ అధ్యక్షులు నాగిరెడ్డి వీరాస్వామి, మండల నాయకులు సుంకర బుజ్జి, వడ్లమూరి గోవిందరాజు, కర్రి శ్రీను, పెదపూడి గ్రామ కన్వీనర్ అమరాది రవి, ఉపాధ్యక్షులు సతీష్, సింహాచలం, రాపర్తి సాంబశివ, పెదపూడి, బిక్కవోలు అధ్యక్షులు తోట పండు మండల జనసైనికులు కొండా బాబు, గోవిందు, బిట్టు, శివ, కర్రి శ్రీను పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way