రోడ్డును బాగు చేయాలని అధికారులను డిమాండ్ చేసిన జనసేన నాయకులు

   బొబ్బిలి ( జనస్వరం ) : నియోజకవర్గం, బాడంగి మండలం, పిండ్రంగివలస గ్రామం రోడ్డు సమస్య మీద గ్రామస్తుల అర్జీ మేరకు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు సందర్శించడం జరిగింది. ఆ గ్రామం వెళ్ళి పూర్తిగా పాడైపోయిన రోడ్డును పరిశీలించి, సంబంధిత R&B అధికారులుతో మాట్లాడటం కూడా జరిగింది. తక్షణమే రోడ్డు పనులు మొదలు పెట్టాలని అధికారులను కోరడం కోరగా, మరో 10 రోజుల్లో మొదలుపెడతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాడంగి మండల నాయకులు కొల్లి చైతన్య, రౌతు సురేష్, బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, ఎందవ సత్యనారాయణ, బొన్నాడ గణేష్, కనకల శ్యామ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way