Search
Close this search box.
Search
Close this search box.

రోడ్డును బాగు చేయాలని అధికారులను డిమాండ్ చేసిన జనసేన నాయకులు

   బొబ్బిలి ( జనస్వరం ) : నియోజకవర్గం, బాడంగి మండలం, పిండ్రంగివలస గ్రామం రోడ్డు సమస్య మీద గ్రామస్తుల అర్జీ మేరకు, జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు సందర్శించడం జరిగింది. ఆ గ్రామం వెళ్ళి పూర్తిగా పాడైపోయిన రోడ్డును పరిశీలించి, సంబంధిత R&B అధికారులుతో మాట్లాడటం కూడా జరిగింది. తక్షణమే రోడ్డు పనులు మొదలు పెట్టాలని అధికారులను కోరడం కోరగా, మరో 10 రోజుల్లో మొదలుపెడతామని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాడంగి మండల నాయకులు కొల్లి చైతన్య, రౌతు సురేష్, బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, ఎందవ సత్యనారాయణ, బొన్నాడ గణేష్, కనకల శ్యామ్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way