Logo
Date of Publish : 03 August 2021, 4:11 am
Editor : Sake Naresh

కిలిమంజారో పర్వతం అధరోహించి జనసేన జెండా ఎగురవేసిన జనసేన నాయకులు శ్రీ డి. మల్లికార్జున రావు

    న్యూస్  (జనస్వరం) :  కిలిమంజారో పర్వతం అధరోహించి జనసేన జెండాను ఎగురవేసిన శ్రీ డి.మల్లికార్జున రావు గారిని కత్తర్ లో ఉన్న మా NRI జనసేన నాయకులు, వారు మేము కలిసి వారిని అభినందనలు తెలిపి సన్మానించడం జరిగింది. ఈ సంధర్బంగా మల్లికార్జునరావు గారు మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారి లాంటి నాయకులు దొరకటం మనం చేసుకొన్న పుణ్యం. అన్యాయం రాజ్యం ఏలుతున్నప్పుడు ప్రశ్నించే ప్రజా గొంతుక పవన్ కళ్యాణ్ గారే. ప్రజలకు, రేపటి తరాలకు బంగారు భవిష్యత్ ఇచ్చే నాయకుడు కేవలం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. 2024 ఎన్నికలలో జనసేన  పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించేలాగా సైనికులు కృషి చెయ్యాలి అని, రానున్న రోజుల్లో మరొక సాహసం చేసి విన్నూతనంగా జనసేన జెండా ఖ్యాతి ప్రపంచానికి తెలిసేలా ప్రయోగం చేస్తున్న అని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులు అయిన జనసేన లక్ష్మీకాంత్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, సన్మానం చేసిన మా కత్తర్ కార్యవర్గ సభ్యులుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమములో G.K.దొర గారు, శ్రీకాంత్ కొమ్ముల, వీరబాబు, సత్యం, బుంగకోటి బాబు, సుందరపు నరేంద్ర, కింగ్ రాజు, జానకిరాము, మరియు జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com