Search
Close this search box.
Search
Close this search box.

సింగేటి ఆదిలక్ష్మికి ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు చిలకం మధుసూధన్ రెడ్డి

జనసేన

           ధర్మవరం ( జనస్వరం ) : ధర్మవరం పట్టణంలోని 39 వ వార్డు రామ్ నగర్ కు చెందిన సింగేటి ఆదిలక్ష్మి గారికి చిన్నతనంలోనే తల్లితండ్రులు, తన అన్న బాబూ ముగ్గురు చనిపోవడంతో అప్పటినుంచి ఆమెను వారి బంధువులు సింగేటి బేబీ, సింగేటి సరస్వతి గార్లు పెంచుకుంటూ వచ్చారు. అయితే ఈనెల ఆమెకు పెళ్ళి కూడా ఫిక్స్ చేశారు, ఈ విషయం సేవ్ ధర్మవరం కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి గారు పర్యటిస్తున్నప్పుడు తెలుసుకొని వారికి పెళ్లి ఖర్చులకు గాను 5 వేల రూపాయలను ఆర్థిక సహాయం చేయడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way