Logo
Date of Publish : 03 March 2021, 6:42 am
Editor : Sake Naresh

బాపట్ల పట్టణంలో డ్రైనేజి వ్యవస్థను బాగు చేయాలని అధికారులకు విన్నవించిన జనసేన నాయకులు

                 బాపట్ల పట్టణంలో సచివాలయ ప్రతినిధిగ బాధ్యతలు నిర్వహిస్తున్న 23వ వార్డులో గల ఉమ్మారెడ్డి సరోజినీదేవి కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారి, వార్డు ప్రజలు అవస్థలు పడుతున్న పరిస్థితి ఉందని జనసేన నాయకులు తోట సాయి కుమార్ గారు అన్నారు. కాలనీలోని డ్రైనేజి వ్యవస్థను శుభ్రపరిచి చాలా కాలం గడిచిన కారణంగా డ్రైనేజీ మీద ఉన్న బండలు చాలా చోట్ల పగిలిపోయి, మురుగునీటి పారుదల ఆగిపోవడం మరియు కాలువ ఇరువైపుల పిచ్చి మొక్కలు బాగా పెరిగిపోయిన విషయం దయచేసి గమనించాలని కోరారు. అన్నిటికంటే ప్రధానంగా ఈ డ్రైనేజీ సమస్యల వలన ఈ మధ్య కాలంలో పరిసర ఇళ్లల్లోకి పాములు రావడం కాలనీలోని ప్రజలను మరింత భయభ్రాంతులకు గురిచేస్తున్నది. కావున ఈ వార్డులో నెలకొన్న పరిస్థితులను త్వరితగతిన సంబంధిత ఉన్నత అధికారులకు తెలియజేసి డ్రైనేజీ వ్యవస్థను పునరుద్దరించి సమస్య పరిష్కారం అయ్యే విధంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రజల తరపున 23వ వార్డు జనసేన పార్టీ విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com