Logo
Date of Publish : 17 September 2020, 2:04 pm
Editor : Sake Naresh

ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయిన బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టని అధికారులపై జనసేన నాయకుల ఆగ్రహం

ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోయిన బాలుడి కోసం గాలింపు చర్యలు చేపట్టని అధికారులపై జనసేన నాయకుల ఆగ్రహం

కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డ నియోజకవర్గం సిరివెళ్ల మండలం కాదరాబాదరా గ్రామం మధ్యలో బండ్లవాగు కాల్వ దాటుతూ కదరాబాదరా గ్రామానికి చెందిన బండారు నడిపి చెన్నయ్య ప్రమాదవశాత్తు నీటిలో కొట్టుకుపోవడం జరిగింది. జరిగి మూడు రోజులు జరిగిన కలెక్టర్ గారు పోలీసులు గాని సంబంధిత అధికారులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు ఇంతరవరకు గాలింపు చర్యలుచేపట్టకపోవడం బాధాకరం ఈ రోజు బాధిత కుటుంబాన్ని ఆళ్ళగడ్డ జనసేన నాయకుడు మైలేరి మల్లయ్య మరియు సిరివెళ్ల మండల నాయకులూ బావికడి గుర్రప్ప పసుల నరేంద్ర యాదవ్ కలసి ఓదార్చడం జరిగింది. మైలేరి మల్లయ్య మాట్లాడుతూ వెంటనే గాలింపు చర్యలు వేగవంతం చేసి కుటుంబానికి ఎక్స్ గ్రాసియా ప్రకటించి బ్రిడ్జిని వెంటనే నిర్మించాలని డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జయపాల్ రమేష్, వంశి, కర్ణ, సుభాష్, శివ, రామచంద్రుడు మరియు బి యస్ పి, వామపక్షాల నాయకులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com