Logo
Date of Publish : 23 February 2022, 3:55 pm
Editor : Sake Naresh

అనారోగ్యంతో మృతి చెందిన వెంకటేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసిన జనసేన నాయకులు, వీర మహిళలు

     చంద్రగిరి ( జనస్వరం ) : రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువు పంచాయతీలో వెంకటేష్ అనే ఆటో డ్రైవర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడం జరిగింది. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు. వెంకటేష్ భార్య దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు జనసేనపార్టీ తరపున చంద్రగిరి నియోజకవర్గ నాయకులు దేవర మనోహర వాళ్ళని పరామర్శించారు. మండల అధ్యక్షులు సంజీవి హరి  ఆధ్వర్యంలో ఆర్థిక సహాయాన్ని వెంకటేష్ కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్థిక  సహాయం అందించిన రాష్ట్ర సెక్రటరీ శ్రీమతి సుభాషిని, పాకాల మండల అధ్యక్షులు గురునాథ్ తలారి, తిరుచానూరు మండల అధ్యక్షులు శ్రీ వెంకట్ రాయల్, చంద్రగిరి మండల అధ్యక్షులు కిషోర్  మరియు ఈ కార్యక్రమంలో ఆశ, కిరణ్ పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com