Logo
Date of Publish : 15 October 2021, 3:04 pm
Editor : Sake Naresh

విశాఖ పాలిటెక్నిక్ కాలేజీ మరియు విశాఖ ఐటిఐ కాలేజీ భూములను తనఖా పెట్టడాన్ని నిరసిస్తూ జనసేన నాయకులు, పూర్వ విద్యార్థులు ధర్నా

       విశాఖపట్నం ( జనస్వరం ) : విశాఖ పాలిటెక్నిక్ కాలేజీ మరియు విశాఖ ఐటిఐ కాలేజీ భూములను ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం తనకా పెట్టడాన్ని నిరసిస్తూ పోరా పాలిటెక్నిక్ ఐటిఐ విద్యార్థులు, జనసేన నాయకులు ధర్నాకు దిగారు. ఈ కళాశాల ఎంతోమంది పేద దిగువ మధ్యతరగతి విద్యార్థుల తలరాతను మార్చే అని ప్రభుత్వ రంగాల్లో మరియు దేశ విదేశాల్లో ఉన్నత స్థాయిలో ఇందులో చదువుకున్న విద్యార్థులు ఉన్నారని అన్నారు. అంతటి చరిత్ర కలిగిన ఈ కళాశాలను తనఖా పెట్టడం అంటే రాబోయే తరాల భవిష్యత్ ని చీకట్లోకి నెట్టడం అని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే ఈ రెండు కళాశాల భూములు తనకా నుంచి తప్పించాలని లేనిపక్షంలో మా ఈ ఉద్యమాన్ని తీవ్రస్థాయి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల ముప్పిన ధర్మేంద్ర, నవీన్, భార్గవ్ సాయి, యశ్వంత్, రామకృష్ణ, వాసుదేవ్, సోమేశ్, దుర్గ నాయుడు, గౌతమ్, సతీష్, శివ, మహేష్, సత్తిబాబు, పొంగ రాజు, వర్మ తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com