Search
Close this search box.
Search
Close this search box.

వెంకటాపురం గ్రామంలో క్రియాశీలక సభ్యత్వం ప్రారంభంలో పాల్గొన్న జనసేన నాయకురాలు శ్రీ కాంతి శ్రీ

                   లావేరు మండలంలో ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతి శ్రీ గారి ఆధ్వర్యం లో వెంకటాపురం గ్రామంలో క్రియాశీలక సభ్యత్వం చేయడం జరిగింది. ఈ క్రియాశీలక సభ్యత్వం వల్ల సభ్యత్వం చేసుకున్న వారికి ఎంత ఉపయోగంమో వివరంగా చెప్పడం జరిగింది. అలాగే ఈ క్రియాశీలక సభ్యత్వం వల్ల జనసేన పార్టీ కి ఎంతమంది నిఖార్సైన జన సైనికులు ఉన్నారో పార్టీ కి ఒక అంచనా వస్తుందనేది చెప్పటం జరిగింది.. జన సైనికులు చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చారని కాంతి శ్రీ గారు అన్నారు.  ఈ కార్యక్రమంలో లావేరు మండల నాయకుడు శ్రీ గురిజా శ్రీనివాస్ రావు గారు, లావేరు,రణస్థలం మండల MPTC అభ్యర్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way