ఎచ్ఛర్లలో గ్రామ గ్రామానికి జనసేన కార్యక్రమంలో జనసేన నాయకురాలు శ్రీ కాంతి శ్రీ

                  ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలంఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతి శ్రీ గారి ఆధ్వర్యంలో కొన్ని గ్రామలు పర్యటించి క్రియాశీలక సభ్యత్వం చేయడం జరిగింది. ఈ క్రియాశీలక సభ్యత్వం వల్ల సభ్యత్వం చేసుకున్న వారికి ఎంత ఉపయోగంమో వివరంగా చెప్పడం జరిగింది. అలాగే ఈ క్రియాశీలక సభ్యత్వం వల్ల జనసేన పార్టీ కి ఎంతమంది నిఖార్సైన జన సైనికులు ఉన్నారో పార్టీ కి ఒక అంచనా వస్తుందనేది చెప్పటం జరిగింది. జన సైనికులు చాలా ఉత్సాహంగా ముందుకు వచ్చారు. వారందరికి  అభినందనలు తెలిపారు. యువత రాజకీయాల్లోకి రావాలని, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సమాజంలో మార్పు కోసం పోరాడాలన్నారు. త్వరలో వచ్చే స్థానిక ఎన్నికల్లో పార్టీ బలోపేతం కోసం కష్టపడి విజయ దిశగా ఆలోచించాలన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యత్వం చేసుకున్న జన సైనికులకు గుర్తింపుగా కళ్యాణ్ గారి చేతికి ఉన్న బ్యాడ్జ్ లాంటిది ఇవ్వటం జరుగుతుంది అని కాంతి శ్రీ గారు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక జనసైనికులు, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

ఇక నుంచి మీరు జనస్వరం న్యూస్ ఆప్ లో కూడా చదువుకోవచ్చు.. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.
ఆప్ లింక్ : http://bit.ly/2Yi7zXn

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way