Search
Close this search box.
Search
Close this search box.

భౌతిక దూరాన్ని పాటించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్న జనసేన నాయకులు రాహుల్ సాగర్

       ఎమ్మిగనూరు పట్టణంలోని స్థానిక వీవర్స్ కాలనీ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కూరగాయల మార్కెట్లో, భౌతిక దూరాన్ని పాటించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జనసేన పార్టీ మండల అధికార ప్రతినిధి రాహుల్ సాగర్డి మాండ్ చేశారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో రాహుల్ సాగర్ మాట్లాడుతూ రోజు రోజుకు కరోనా మహమ్మారి పెరుగుతున్న ప్రజలు ఏమాత్రం బాధ్యత లేకుండా భౌతిక దూరాన్ని పాటించకుండా తిరగడం భయాందోళనలకు గురి చేస్తుందని అన్నారు. అధికారులు జోక్యం చేసుకుని కూరగాయల మార్కెట్ కి వచ్చే ప్రజలు మాస్కులు ధరించి అలాగే భౌతిక దూరాన్ని పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో, వెంకటేష్, రషీద్, షబ్బీర్, నవీన్త దితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way