Search
Close this search box.
Search
Close this search box.

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన జనసేన నాయకులు పేడాడ రామ్మోహన్ రావు

      పొందూరు, (జనస్వరం) : పొందూరు మండలం, లక్ష్మిం పేట క్రియాశీలక జనసేన కార్యకర్త కోరాడ అప్పన్న అకాల మరణం చెందడంతో వారి కుటుంబ సభ్యులను ఆముదాలవలస నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ పేడాడ రామ్మోహన్ రావు పరామర్శించారు. ఘటనకు గల కారణాలను స్థానికులను అడిగి తెలుసుకున్నారు. అలాగే కుటుంబానికి అన్నివేళలా జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పరామర్శించిన వారిలో రామ్మోహన్ తో పాటు మండల అధ్యక్షులు ఎలకల రమణ, జనసేన నాయకులు కొంచాడ సూర్య,RTI రాజేష్, పొట్నూరు ప్రసాద్, కోరాడ రాజు, పొన్నాడ బాలకృష్ణ, మొదలవలస యశ్వంత్, పల్ల పవన్ కుమార్, కొండ్రు ప్రసాద్ మరియు స్థానికులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way