Search
Close this search box.
Search
Close this search box.

జనసైనికులకు అండగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ : జనసేన నాయకులు యు.పి.రాజు

     రాజాం, (జనస్వరం) : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సంతకవిటి మండల జనసేన పార్టీ నాయకులు గొర్లె గోవిందరావు ఆధ్వర్యంలో సంతకవిటి మండలం పొనుగిటివలస గ్రామంలో నియోజకవర్గం నాయకులు యు.పి.రాజు చేతులు మీదగా క్రియాశీలక సభ్యత్వ తీసుకున్నవారికి ప్రమాద బీమా పత్రాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా యు.పి.రాజు మాట్లాడుతూ ఇంతవరకు ఏ పార్టీ పెట్టని విధంగా సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల ప్రమాద భీమా పెట్టిన ఏకైక పార్టీ జనసేన పార్టీ అని అన్నారు. జన సైనికులకు ఎప్పుడు పవన్ కళ్యాణ్ అండగా ఉంటారని ప్రతి జన సైనికుడు పార్టీ బలోపేతం దిశగా పనిచేస్తూ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యేలా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజాం మండలం జడ్పీటీసీ అభ్యర్థి సైడలా జగదేశ్వరరావు, అనుదీప్, ఈశ్వర్ రావు, మహేష్, క్రియాశీలక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way