Logo
Date of Publish : 21 September 2020, 12:32 pm
Editor : Sake Naresh

విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న గ్రంథాలయానికి కుర్చీలు పంపిణీ చేసిన జనసేన నాయకుడుమోక్షజ్ఞ చంద్రమౌళి

విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న గ్రంథాలయానికి కుర్చీలు పంపిణీ చేసిన జనసేన నాయకుడు  మోక్షజ్ఞ చంద్రమౌళి

                  ఈరోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గం 60వ వార్డ్ జనతా కాలనీలో గల  లైబ్రరీ కి 60వ వార్డ్ జనసేన కార్పొరేటర్ అభ్యర్ధి శ్రీ మోక్షజ్ఞ చంద్రమౌళి గారు లైబ్రరీ కి వచ్చే వాళ్ళ కోసం సరిపడా కుర్చీలను ఈరోజు అందించారు. చాలా ఏళ్ళ నుంచి లైబ్రరీ ఉన్నపటికీ, అధికార పార్టీ గాని, అధికారులు గాని, స్పందించలేదు. వార్డ్ పర్యటనలో భాగంగా  లైబ్రరీని పరిశీలించారు. అక్కడ లైబ్రరీలో చదువుతున్న వాళ్ళు అందరూ కూడా నించోని ఉండడం చూసి, వెంటనే అక్కడ ఉన్న సంబంధిత అధికారిని పిలిచి వెంటనే కుర్చీలను కొని ఇచ్చారు. మోక్షజ్ఞ చంద్రమౌళి గారు మాట్లాడుతూ గ్రంథాలయం మనకు ఎంతో జ్ఞానాన్ని పెంచుతుందని, చాలా మంది యువత, పెద్దలు పుస్తక కాలక్షేపం కోసం తరుచూ లైబ్రరీకి వస్తూంటారని, ఇక్కడ తగిన సౌకర్యాలు లేకపోవడం బాధాకరం అనిపించింది. లైబ్రరీ సిబ్బంది కూడా ఉన్నత అధికారులకు పలుమార్లు విన్నవించినా ఫలితం లేదని అన్నారు. ఈ విషయం నా దృష్టికి రావడంతో సహృదయంతో సరిపడా కుర్చీలు పంపిణీ చేశామని అన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com