Logo
Date of Publish : 17 March 2023, 2:56 pm
Editor : Sake Naresh

నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని జనసేన నాయకుడు మైలేరి మల్లయ్య డిమాండ్

         ఆళ్లగడ్డ ( జనస్వరం ) : అకాల వర్షాలతో ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని, వెంటనే నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని జనసేన నాయకుడు మైలేరి మల్లయ్య డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో వందలాది ఎకరాలలో మొక్కజొన్న, వరి, బొప్పాయి, మామిడి, నిమ్మ, అరటి పంటలు దెబ్బతిన్నాయన్నారు. నష్టాన్ని వ్యవసాయ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే అంచనా వేసి నష్టపోయిన రైతు కుటుంబాలకు ఎకరాకు రూ.20 వేలు చొప్పున నష్ట పరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద యెత్తున ఆందోళనలకు పునుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు రాచంశెట్టి వెంకటసుబ్బయ్య ,బావికాడి గుర్రప్ప, కుమ్మరి నాగేంద్ర, తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com