పుల్వామా దాడిలో మరణించిన వీర జవానులకు నివాళులు అర్పించిన జనసేన నాయకులు జయరాం రెడ్డి

పుల్వామా

            అనంతపురం ( జనస్వరం ) : పుల్వామా దాడిలో 2019 ఫిబ్రవరి 14 న విధి నిర్వహణలో తమ ప్రాణాలను అర్పించిన భారత సైన్యం యొక్క ధైర్యవంతులకు నివాళులు అర్పించిన జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ జయరాం రెడ్డి. ఆయన మాట్లాడుతూ వీర జవాన్లు మరియు వారి కుటుంబ సభ్యుల అత్యున్నత త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతుందని అన్నారు.  APSF ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో “2019 పుల్వామా దాడి వీర జవాన్ల సంస్కరణ సభలో… ” విద్యార్థి – యువత – దేశభక్తి” అంశాలపైన ఆర్ట్స్ కాలేజీ నందు డ్రామా హాల్లో జరిగిన సదస్సులో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.  ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కాలేజి ప్రిన్సిపల్, దిశ పోలీస్ స్టేషన్ DSP శ్రీనివాసులు, రిటైర్డ్ మిలటరీ కెప్టెన్స్ షేకన్న, మహేశ్వర రావు, NCC 4th ఆఫీసర్ రంగనాథ్  NCC స్టూడెంట్స్, ఆర్ట్స్ కాలేజీ లెక్చరర్స్,విద్యార్థులు పాల్గొన్నారు.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way