Logo
Date of Publish : 16 November 2020, 2:53 pm
Editor : Sake Naresh

జనసేన నాయకుడు ఇటికోటి క్రాంతి కుమార్ ఆధ్యర్యంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

జనసేన నాయకుడు ఇటికోటి క్రాంతి కుమార్ ఆధ్యర్యంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం

              చెన్నేకొత్తపల్లి మండలం లోని బసంపల్లి గ్రామంలో జనసేన పార్టీ కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో జనసేన పార్టీ భవిష్యత్ కార్యాచరణ గురించి మరియు పార్టీ బలోపేతం గురించి చర్చించడం జరిగింది. అలాగే బసంపల్లి పంచాయతీలోని కొన్ని ప్రజా సమస్యల మీద చర్చించడం జరిగింది.  ఇటికోటి క్రాంతి కుమార్ మాట్లాడుతూ మండలం లో గ్రామ గ్రామాన పార్టీ మరింత బలోపేతం దిశగా ముందుకెళ్లాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని మండల శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. జనసైనికులు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు.  ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు మరియు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com