Logo
Date of Publish : 24 June 2022, 4:43 pm
Editor : Sake Naresh

పర్చూరులో సభలో గాయపడిన వ్యక్తికి ఆర్థిక సహాయం, భరోసా అందించిన జనసేన నాయకులు అనిల్ కుమార్

           ఒంగోలు ( జనస్వరం ) : ఉమ్మడి ప్రకాశం జిల్లా, పర్చూరులో జరిగిన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో ప్రమాదానికి గురైన బాధితుడు బాలు ను పర్చూరు నియోజకవర్గ జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆలా అనిల్ కుమార్ పరామర్శించారు. ముందస్తు వైద్య ఖర్చుల నిమిత్తం 20 వేల రూపాయలు సాయం అందించారు. అనంతరం హాస్పిటల్ వైద్యులతో మాట్లాడి వెంటనే ఆపరేషన్ కు సమాయత్తం చేయమని కోరగా, వైద్యులు శనివారం చేస్తాం అనడం జరిగిందని చెప్పారు. అయితే శనివారం నాడు జరిగే ఆపరేషన్ ఖర్చులకు కూడా తాను పూర్తి బాధ్యత వహిస్తానని, బాధితునికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరడం జరిగింది. అలాగే బాధితుని కుటుంబానికి అండగా ఉంటానని భరోసా కల్పించడం జరిగింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com