ఉదయగిరిలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర వాల్ పోస్టర్లు ఆవిష్కరణ

ఉదయగిరి

          ఉదయగిరి ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్ర కార్యక్రమం లో భాగంగా టీమ్ పిడికిలి వారు రూపొందించిన వాల్ పోస్టర్లు, ఆటో స్టిక్కర్లను ఉదయగిరి నియోజకవర్గ జనసైనికుల ఆధ్వర్యంలో ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఎంతో మంది కౌలు రైతులు చేసిన అప్పులు తీర్చలేక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని వారికి భరోసా కల్పించి వారికి అండగా ఉండాలి అనే ఉద్దేశంతో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర కార్యక్రమాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఆల్లూరి రవీంద్ర , నియోజకవర్గ నాయకులు , నిమ్మలపల్లి రామ చైతన్య, మండల ఇంచార్జ్ కల్లూరి సురేంద్ర రెడ్డి, కొండాపురం మండల ఇంచార్జి ఆకుల వెంకట్, కలిగిరి మండల ఇంచార్జి దిలీప్ కుమార్, జనసేన నాయకులు గాదె నరేంద్ర, వాహిద్, హరికృష్ణ, శుభాని, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way