Search
Close this search box.
Search
Close this search box.

రొద్దం మండలంలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర పోస్టర్లు ఆవిష్కరణ

జనసేన కౌలు రైతు భరోసా

               పెనుకొండ ( జనస్వరం ) : రొద్దం మండలం ప్రతీ గ్రామ పంచాయతిలోని పల్లెల్లో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర పోస్టర్లు ఆవిష్కరించారు.  జనసేన పార్టీ రొద్దం మండల అధ్యక్షలు గంగాధర్  సహకారంతో నిస్వార్థ జనసైనికుల ఆధ్వర్యంలో 2000 వాల్ పోస్టర్స్ మరియు 250 వాల్ స్టికర్స్ ను రొద్దం మండలం లోని ప్రతీ గ్రామంలో అతికించడం జరిగిందన్నారు. ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు చెక్కుల పంపిణీ చేసిన వారిలో ఏ ఒక్కరైనా కౌలు రైతులు కాదని నిరూపించే దమ్ము ధైర్యం ఈ సిబిఐ దత్తపుత్రుడుకు ఉందా! అని ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్య చేసుకొని చనిపోయిన 3000 కౌలు రైతులుకు ప్రతి కుటుంబానికి లక్ష రూపాయల చొప్పున 3000 వేల కుటుంబాలకు 30 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం అందజేస్తున్న జనసేన పార్టీ అధినేత గౌరవనీయులు పవన్ కళ్యాణ్. ఈ విషయాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఒక్కరికి తెలియజేయాలని గొప్ప సంకల్పంతో టీమ్ పిడికిలి వారి సౌజన్యంతో గోడ పత్రికలు, ఆటో స్టిక్కర్లు పోస్టర్లు మాకు అందించిన టీం పిడికిలి రాజా మైలరపుకి కృతజ్ఞతలు తెలిపారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way