నిడదవోలు నియోజకవర్గంలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర పోస్టర్లు విడుదల

నిడదవోలు

         నిడదవోలు ( జనస్వరం ) : నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం మండలం కె.సావరం గ్రామంలో రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న 3000 మంది కౌలు రైతులకు 30 కోట్ల రూపాయలతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన జనసేన కౌలు రైతు భరోసా యాత్ర పోస్టర్ ను ఆవిష్కరించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ జనసేనపార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్,  జనసేనపార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రియా సౌజన్య, జిల్లా సంయుక్త కార్యదర్శి సాదా వెంకట్, చిరంజీవి యువత వైస్ ప్రెసిడెంట్ కటకం రామకృష్ణ, సావరం ఎం.పి.టి.సి కాకర్ల కరుణాకర్, ఉండ్రాజవరం మండలం ప్రెసిడెంట్ వీరమళ్ల బాలాజీ, సావరం జనసేన ప్రెసిడెంట్ నార్ని రామకృష్ణ, నిడదవోలు నాయకులు A.N.R,  ఉండ్రాజవరం మండలం జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way