Logo
Date of Publish : 05 April 2023, 12:09 pm
Editor : Sake Naresh

అన్ని మతాలను కలిపే పార్టీ జనసేన మాత్రమే : విజయవాడ జనసేన పార్టీ 47వ డివిజన్ అధ్యక్షుడు గౌరీ శంకర్

           విజయవాడ, (జనస్వరం) : స్థానిక జనసేన పార్టీ 47 డివిజన్ కార్యాలయంలో బుధవారం అయ్యప్ప స్వామి పుట్టినరోజు, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ పుట్టినరోజు కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జన సైనికుడు చెలపాగా సురేష్ డూండీ 2000 మందికి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా డివిజన్ అధ్యక్షుడు గౌరీ శంకర్ మాట్లాడుతూ కుల, మతాలను ఓకే తాటి పైకి తీసుకు వచ్చేందుకు పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి ఆదర్శప్రాయమని అన్నారు. అయన ఆశయ సాధనకు తమ వంతు కృషి చేస్తామన్నారు. ప్రజలందరూ ఎండల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అవసరం అయితేనే బయటకి రావాలని అయన కోరారు. ఈ కార్యక్రమంలో మంతపురం రాజేష్, ముద్దాన రామారావు, పడాల రాంబాబు, బసవ నరేష్, ముత్యాలు, దుర్గారావు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com